ఇది ప్రముఖ చారిత్రమకమైన "శ్రీ {స్వయంభు} సిద్దేశ్వర స్వామి" వారి దేవాలయం ఇ దేవాలయం వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో ఉంది. ఇ దేవాలయం "కాకతీయుల"కంటే పూర్వం కొన్ని "వందల సంవత్సరాల" క్రితం నాటిది. ఇక్కడ స్వామి వారు స్వయంభువుడు ((ప్రత్యక్షముగా వెలసిన లింగం)) ఇక్కడ హనుమడు-కొండడు అనే ఇద్దరు తపస్సు చేశారు. కాబట్టి ఇ ప్రాంతానికి "హన్మకొండ" అని పేరు వొచింది. ఇక్కడ ఏంతో మంది "ఋషులు-మునులు" తపస్సు చేశారని చారిత్రత్మక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికి ప్రతిరోజు అర్ధరాత్రి ఋషులు - మునులు సుక్ష్మ రూపంలో వొచ్చి స్వామి వారిని ఆరాదిస్తారట. ఇక్కడ ప్రతి "సోమవారం" స్వామి వారికి ప్రత్యేక అలంకారం చేయడం జరుగుతుంది. ఇది హన్మకొండ బస్టాండ్ నుండి కేవలం 3 కిలోమీటర్లు దూరంలో మాత్రమే వుంట్టుంది. ఆటో సావుకార్యం కలదు
Siddeshwara Temple is dedicated to Lord Shiva and is situated near Hanamkonda in Warangal. It was constructed in the 3rd century AD and is one of the Paschimadwara Mukha Temples. The temple is popular for its intricately carved pillars and architectural work, which is similar to the Chalukyan style of architecture. A huge number of devotees visit this temple during the festival of Maha Shivratr