ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం కొండపై వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి.
ఈ ప్రాచీన ప్రసిద్దిగాంచిన పుణ్యకెత్రం విజయవాడ చెన్నై జాతీయ రహదారి కి నాలుగు కిలో మీటర్ ల దూరంలో ఉంది. 12 వ శతాబ్దం లో రెడ్డి రాజుల కాలంలో నిర్మితమైన ఆలయం చాల ప్రసిద్ది గాంచినది . స్వామి పాదాల ముందర నుండి గుండ్లకమ్మ నది ప్రవహిస్తుంది . ఆలయం ఉత్తర ఈశాన్య దిక్కున పెద్ద జలాశయం చూపరులను వివెశముగా అక్కట్టు కొంటుంది. ఆలయ ప్రాంతం పర్యాటకులకు చూడడానికి చాల బాగుంటుంది