ప్రాచీన కాలమందు మహర్షి జమాధాగ్నిచే ఒక తటాకం ఏర్పాటు చేయబడినది. అదే ఆంధ్రప్రదేశ్ నందు మంచినీటి చెరువులందు అతిపెద్డదిగా పేరుగాంచిన కంబం చేరువే. ఈ చెరువుకు కుతవేటు దూరము నందు శ్రీ భద్రకాళి సమెతా శ్రీ వీరభాద్రస్వామి కొలువు తీరెను. క్రీస్తు శకం 13,14 శతాబ్ధ కాలము నందు శ్రీ భద్రకాళి సమెతా శ్రీ వీరభాద్రస్వామి ఆలయం నిర్మితమైనట్టు తెలియాచున్నది. ఈ దేవాలయ నిర్మాణం మరియు కట్టడాలపై యున్న శిల్పకలను అనుసరించి ఈ దేవాలయమును 2000 సం||లకు పూర్వమే నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలియుచున్నది మొదట మూలవిరాట్ శ్రీ వీరభాద్రస్వామిని ఉత్తరదిక్కుగా ప్రతిస్తించి ఆ తరువాత దేవాలయమును నిర్మించుట ఈ దేవాలయము యొక్క ప్రత్యేకత. శ్రీ జగ్ఞమాతా భద్రకాళి ఆలయం నందు ఆ తల్లి తూర్పు దిక్కుగా ప్రతిస్తించబడింది. ఈ ప్రాంగణం నందె 14 లోకాల అధినాయకుడు విగ్నెశ్వరుదు ధాక్శిణాముకముగా ప్రతిస్తించబడింది. ధాక్శిణాముకముగా వినాయకుడు ఉండడం చాలా అరుదు. శ్రీ వీరభాద్రస్వామి వారి ఆలయం . పచ్చని పొల్లాల మద్య కలదు. ఈ దేవాలయ గోడలమిద చెక్కబడిన శివపురణ గట్టాలు అపురుపము. అప్పటి శిల్పుల నయెపున్యమ్ ప్రత్యేకత చాటుచున్న్నవి. ఆ శిల్పాల సౌందర్యము బక్తులను కట్టి పడేస్తాయి.
విజయనగర సామ్రాజ్యాదినేత శ్రీ కృష్ణ దేవ రాయలు కాకతీయులపై దండయాత్ర సాగించింపుడు ఈ దేవాలయాన్ని దర్శించి శ్రీ వీరభాద్రస్వామి పూజించి యుద్దానికి తరలి వెళ్ళేను. ఆ యుద్దమున విజయం సాదించి శ్రీ కృష్ణ దేవ రాయలు కాకతీయుల రాజపుత్రిక అయిన శ్రీ వరదరాజ్జామ్మాను వివాహంచేసుకొంనేను తిరుగు ప్రయాణంలో మరల శ్రీ వీరభాద్రస్వామిని సతిసామేతంగా దర్శించి పూజించినట్లుగా తెలియుచున్నది. ఆ సమయంలోనే శ్రీ వరదరాజ్జామ్మ కంబం చెరువును పునరుదారించి ఆనకట్ట కట్టినట్లు చరిత్ర చెపుచున్నది ఈ దేవాలయం నందు ఉన్న పంచలోహా విగ్రహాలు శ్రీ కృష్ణ దేవ రాయలు సమర్పించుకున్నట్లుగా తెలియుచున్నది. ఈ దేవలయం నందు శ్వేతనాగు కలదు పర్వదినలయందు చాలా మంది బక్తులు ధరశనమిఛును ఈ ఆలయం అనుకోని ఒక సాదువుల సాత్త్రలు ఉండేవని తెలీయౌచునది.